50 వ G-7 శిఖరాగ్ర సదస్సు – 2024
G -7 దేశాలు : అమెరికా ,బ్రిటన్ , జర్మనీ , జపాన్ ,ఫ్రాన్స్. కెనడా, ఇటలీ .
అతీద్య దేశం : అపులియా , ఇటలీ.
ఇటలీ ప్రధాన మంత్రి – జార్జియా మేలోని అద్యక్షతన మీటింగ్ జరిగింది
సదస్సు లో పాల్గొన్న G -7 దేశాల ప్రముకులు : అమెరికా అద్యక్షుడు – జో బైడెన్, కెనడా ప్రధాని – జస్టిన్ ట్రోడో ,
ఫ్రాన్స్ అధ్యక్షుడు – ఇమ్మనుయాల్ మేక్రన్ , జెర్మనీ చాన్సులేర్-ఒలేఫ్ షోల్జ్, బ్రిటన్ ప్రధాని – రిషి సునాక్ ,
జపాన్ ప్రధాని –పుమియో కిషిద.
జరిగిన తేదీలు :జూన్ 13 నుండి 15 – 2024 వరకు .
ముఖ్యమైన అంశాలు: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ‘మిషన్ లైఫ్ ‘(పర్యావరణ పరిరక్షణ గురించి) ప్రస్తావించారు.
“ఐమేక్” –భారత్-పశ్చిమాసియ –ఐరొప దేశాల ఆర్దిక నడవ – మౌలిక సదుపాయాల వృద్ది కి .
BRI – బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (చైనా చేపట్టిన ప్రాజెక్ట్ కి అడ్డుకట్ట వేయాలని ప్రస్తావించారు .
ఏక్షామ్ పాయింట్స్:
తరువాత 51 వ జి-7 సమ్మిట్ జరుగు ప్రదేశం : 2025- కెనడా (అల్బెర్టా ).
2023 లో 49 వ సమ్మిట్ – హిరోషిమా , జపాన్ .
ప్రారంబంలో G-6 గా -1973 లో ఏర్పాటు .
ఫస్ట్ సమ్మిట్ G6 -1975 లో జరిగింది .
1976 లో కెనడా దేశం చేరింది – G7 గా ఏర్పాటు .
1997 లో రష్యా దేశం చేరింది – G 8 గా ఏర్పాటు .
2014 లో రష్యా దేశం కూటమి నుండి తప్పుకుంది . G8 కాస్త G7 గా మారింది.
You may also read about:
టెన్నిస్ గ్రాండ్ స్లామ్ లు – 2024 – విజేతలు మరియు రన్నర్స్ :